విషాదం.. గొంతులో చేప ఇరుక్కుని చనిపోయాడు

55చూసినవారు
విషాదం.. గొంతులో చేప ఇరుక్కుని చనిపోయాడు
గొంతులో పచ్చి చేప ఇరుక్కుని ఊపిరాడక ఓ వ్యక్తి చనిపోయాడు. మహబూబ్ నగర్ జిల్లా మేడిగడ్డ తండాకు చెందిన నీల్యానాయక్ (45) మోతిఘణపూర్ గ్రామ శివారులోని చెరువులో శనివారం ఫ్రెండ్స్ తో కలిసి చేపలు పట్టాడు. ఒక చేపను తినేందుకు ప్రయత్నించగా అది గొంతులో ఇరుక్కుపోయింది. స్నేహితులు ఆ చేపను నోట్లో నుంచి తీసేలోపే ఊపిరి ఆడక నీల్యానాయక్ ప్రాణాలు కోల్పోయాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్