తెలంగాణలో ఓ ఉపాధ్యాయుడి బదిలీ జరిగింది. అయితే వారిని వదిలి
వెళ్లొదని
విద్యార్థులు ఉపాధ్యాయుడి కోసం ఏడ్చేశారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమల్ల జెడ్పీ హెచ్ఎస్ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు సైదులు బదిలీ అయ్యారు. బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడిని చూసి చిన్నారుల భావోద్వేగానికి గురైయ్యారు. తమను వదిలి వెళ్లిపోవద్దంటూ టీచర్ కాళ్లు పట్టుకుని
విద్యార్థులు ఏడ్చేశారు.