తిరుమల ల‌డ్డూ వివాదంపై సుప్రీం కోర్టులో విచార‌ణ ప్రారంభం

75చూసినవారు
తిరుమల ల‌డ్డూ వివాదంపై సుప్రీం కోర్టులో విచార‌ణ ప్రారంభం
తిరుమల శ్రీవారి ల‌డ్డూ వివాదంపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై విచార‌ణ ప్రారంభమైంది. జస్టీస్ బీఆర్. గావాయ్, కేవీ విశ్వనాథ్ ధర్మాసనం విచారణ చేపడుతోంది. పటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. సీఎం వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయని, సీఎం, ఈవో చేసిన కామెంట్స్ వేర్వేరుగా ఉన్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్