కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులు

74చూసినవారు
కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులు
1999 కార్గిల్ యుద్ధంలో విజయం సాధించిన నేపథ్యంలో ఇవాళ రజతోత్సవాన్ని(25 ఏళ్లు) నిర్వహించారు. భారత వైమానిక దళం 'కార్గిల్ విజయ్ దివస్ రజత్ జయంతి'ని జులై 12-26 వరకు యూపీలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ సర్సావాలో జరుపుతోంది. ఈ నేపథ్యంలో వీర మరణం పొందిన సైనికులకు నివాళులర్పించింది. ఈ సందర్భంగా వేలాది స్ట్రైక్ మిషన్లు, హెలికాప్టర్లతో ప్రదర్శన నిర్వహించారు.

సంబంధిత పోస్ట్