సన్నాల్లోనూ మళ్లీ మెలిక

70చూసినవారు
సన్నాల్లోనూ మళ్లీ మెలిక
సన్న ధాన్యానికి మాత్రమే బోనస్‌ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇందులోనూ మరో మెలిక పెట్టింది. అన్ని రకాల సన్నాలకు బోనస్‌ ఇవ్వమని వ్యవసాయశాఖ సూచించిన సన్న ధాన్యానికి మాత్రమే ఇస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆ సన్నరకాల జాబితాను వ్యవసాయశాఖ వెల్లడిస్తుందని తెలిపారు. రైతుల్లో ఇది మరింత గందరగోళానికి కారణమైంది. వ్యవసాయశాఖ ఇచ్చిన జాబితాలో లేని సన్నాలను సాగుచేసే రైతుల పరిస్థితి ఏంటన్నది అంతుపట్టడం లేదు.

సంబంధిత పోస్ట్