జగన్నాధ రథయాత్ర సందర్భంగా రెండు రోజులు సెలవు

74చూసినవారు
జగన్నాధ రథయాత్ర సందర్భంగా రెండు రోజులు సెలవు
పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులు సెలవు దినాలను ప్రకటిస్తున్నట్టు ఒడిశా సీఎం మోహన్‌ చరణ్‌ మాఝీ వెల్లడించారు. జులై 7న అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జగన్నాథ రథయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇక కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ యాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏటా ఆషాడ శుద్ధ తదియ రోజున జరిగే ఈ రథయాత్రను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్