అండర్-19: భారీ స్కోర్ చేసిన భారత్

577చూసినవారు
అండర్-19: భారీ స్కోర్ చేసిన భారత్
ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్‌లో భాగంగా బ్లూమ్‌ఫోంటెన్‌ వేదికగా అమెరికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్లు నిర్ణీత 50 ఓవర్లలో 326/6 స్కోర్ చేశారు. ఓపెనర్‌ అర్షిన్‌ కులకర్ణి(118 బంతుల్లో 108, 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో మెరిశాడు. ముషీర్‌ ఖాన్(76 బంతుల్లో 73, 6 ఫోర్లు, 1 సిక్సర్‌) అర్ధ సెంచరీతో రాణించాడు.

సంబంధిత పోస్ట్