ఇవాళ్టి నుంచి యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో (Video)

76చూసినవారు
ఉత్తరప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో (UPITS) బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఇది సెప్టెంబర్ 25- 29 వరకూ కొనసాగనుంది. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్‌లో ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖర్ దీనిని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం యోగి ఆదిత్యనాథ్, పరిశ్రమల శాఖ మంత్రి నంద్ గోపాల్ గుప్తా నంది తదితరులు హాజరుకానున్నారు.

సంబంధిత పోస్ట్