'ఉత్సవం' టీజర్ రిలీజ్

1541చూసినవారు
అర్జున్ సాయి దర్శకత్వంలో దిలీప్ ప్రకాశ్, రెజీనా కసాండ్రా హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఉత్సవం'. నాటక రంగం, కళాకారుల గొప్పతనాన్ని చాటి చెప్పేలా ఈ మూవీ రూపొందుతోంది. తాజాగా మేకర్స్ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇక హార్న్ బిల్ పిక్చర్స్ పతాకంపై సురేష్ పాటిల్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో.. ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, అలీ, కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత పోస్ట్