సీఎం రేసులో ఉత్తమ్.. ఢిల్లీకి రూ.100 కోట్లు పంపారు: ఏలేటి

73చూసినవారు
సీఎం రేసులో ఉత్తమ్.. ఢిల్లీకి రూ.100 కోట్లు పంపారు: ఏలేటి
తెలంగాణలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్తగా యూ-ట్యాక్స్ వసూలు చేస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మొన్న రూ.500 కోట్లు చేతులు మారాయని.. అందులో రూ.100 కోట్లను ఉత్తమ్ ఢిల్లీకి పంపారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేసులో తాను ఉన్నానని చెప్పడానికే ఉత్తమ్ కుమార్ రెడ్డి డబ్బులు తరలించారని చెప్పారు.

సంబంధిత పోస్ట్