మెదడువాపు నివారణకు టీకాలు

60చూసినవారు
మెదడువాపు నివారణకు టీకాలు
హైదరాబాద్‌,రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో తొమ్మిది నెలల నుంచి 15 ఏండ్లలోపు పిల్లలకు మెదడు వ్యాపు నివారణ జేఈ (జపనీస్ ఎన్సెఫలిటీస్) వ్యాక్సినేషన్ చేపట్టారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 15 వరకు అన్ని అంగన్‌వాడీ కేంద్రాలలో చదువుతున్న 1-5 ఏళ్ల పిల్లలు, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 5-15ఏళ్ల పిల్లలకు ఈ టీకాలు వేయనున్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఆరోగ్య శాఖ పూర్తి చేసింది.

సంబంధిత పోస్ట్