తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లు

51చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లు
తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు వందే భారత్ లో కుర్చీ సేవలు మాత్రమే ఉండగా ప్రయాణికుల డిమాండ్ మేరకు స్లీపర్ కోచ్ లను ప్రవేశపెట్టనున్నారు. ప్రత్యేక సదుపాయాలతో కోచ్ లను రైల్వే అధికారులు సిద్ధం చేస్తున్నారు. సుదూర మార్గాల్లో స్లీపర్ కోచ్ లతో కూడిన కొత్త రైళ్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మార్చి- ఏప్రిల్ నెలలో ఇవి అందుబాటులోకి రానున్నాయి.

సంబంధిత పోస్ట్