VIDEO:రైలెక్కుతూ జారిపడ్డ తల్లీబిడ్డ

72చూసినవారు
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మన్మాడ్ రైల్వే స్టేషన్‌లో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ముంబై-నాందేడ్ తపోవన్ ఎక్స్‌ప్రెస్ జల్నా వైపు బయలుదేరింది. ఆ సమయంలో కదులుతున్న రైలు ఎక్కేందుకు ఓ కుటుంబం ప్రయత్నించింది. ఓ మహిళ తన నాలుగేళ్ల బిడ్డతో సహా రైలు ఎక్కుతూ జారి పడింది. సకాలంలో రైల్వే పోలీస్ స్పందించి, వారిని వెనక్కి లాగారు. దీంతో తల్లీబిడ్డ ప్రాణాలు నిలిచాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్