కొడుకు చనిపోయాడంటూ వీడియో.. చివరకు ఏమైందంటే (వీడియో)

67చూసినవారు
ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా పేలుడు జరిగిన పాలస్తీనాలోని ఓ ప్రాంతంలో ఒక వ్యక్తి తన కుమారుడిని ఒడిలో పడుకోబెట్టుకొని ఏడుస్తూ వీడియో రికార్డ్ చేశాడు. బాంబు దాడిలో తన కుమారుడు చనిపోయాడంటూ అతను వాపోయాడు. అయితే, కాలు దురద పెట్టడంతో పిల్లాడు చేతితో రుద్దుకోవడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇలా ఫేక్ వీడియోలు పెట్టి ఎమోషన్స్ ఆడుకుంటారా అని నెటిజన్లు అతడిపై మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్