మోడీ రావాలనే ప్రజలు వెయ్యి కళ్ళతో చూస్తున్నారు : బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి

52చూసినవారు
మోడీ రావాలనే ప్రజలు వెయ్యి కళ్ళతో చూస్తున్నారు : బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి
మోడీ రావాలనే ప్రజలు వెయ్యి కళ్ళతో చూస్తున్నారని బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు కార్యక్రమాల్లో భాగంగా మాట్లాడారు. మోడీ చేసిన అభివృద్దిని ప్రజలు మరిచిపోరని వారే మోడీ రావాలని పక్కా వస్తాడని ధీమా వ్యక్తం చేస్తూ చెప్పడం శుభపరిణామం అన్నారు. ఎలాంటి అవినీతి అక్రమాలు లేని పాలన మోడీ సాగించారని అన్నారు. రైతుల కోసం అనేక పథకాలు అమలు చేసి రైతు బాందవుడిగా మారారని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 400 కి పైగా సీట్లు గెలువబోతుందని అందులో చేవెళ్ల సీటు ఉంటుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్