జల సంరక్షణపై అవగాహన ర్యాలీ

58చూసినవారు
కోస్గి మండల కేంద్రంలో గురువారం జల సంరక్షణ మన అందరి బాధ్యత అనే నినాదంతో వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థ వాలంటర్ మల్లేష్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు జల సంరక్షణ పై అవగాహన కొరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి పొదుపుపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పాఠశాల, ఆసుపత్రి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శనలు నిర్వహించామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్