ఈ నెల 23న మద్దూర్ కు సీఎం రేవంత్ రెడ్డి రాక

51చూసినవారు
ఈ నెల 23న మద్దూర్ కు సీఎం రేవంత్ రెడ్డి రాక
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 23న కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రంలో నిర్వహించే ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటలకు తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో వెలసిన గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ గురులోకమసందు ( బావాజీ) జాతర బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్