తాగునీటికి తప్పని కష్టాలు

1084చూసినవారు
తాగునీటికి తప్పని కష్టాలు
బొంరాస్ పేట మండల కేంద్రంతో పాటు, మండలంలోని గ్రామాలలో, దుద్యాల మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీరు సరిగ్గా రాకపోవడంతో, తాగునీటి సమస్య తలెత్తిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెలలోనే తాగునీటి సమస్య ఇలా ఉంటే, ఎండలు ముదిరితే ఏప్రిల్ , మే నెలలో ఏ విధంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. గ్రామాలలో ఉన్న బోర్లను మరమ్మత్తులు చేయాలని మంగళవారం కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్