రైల్వే ఉద్యోగులకు ఈసీ గుడ్ న్యూస్

85చూసినవారు
రైల్వే ఉద్యోగులకు ఈసీ గుడ్ న్యూస్
ఎన్నికల వేళ రైల్వే ఉద్యోగులకు ఈసీ గుడ్‌న్యూస్ చెప్పింది. రైల్వే ఉద్యోగులకు ఇక నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించనుంది. దీంతో దీర్ఘకాలంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్న వారి కల నేడు నెరవేరింది. ప్రస్తుత ఎన్నికల సమయంలో వీరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఈ క్రమంలో దాదాపు 20 లక్షలకు పైగా ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.

సంబంధిత పోస్ట్