సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో రైతులు పాల్గొనాలి

78చూసినవారు
సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో రైతులు పాల్గొనాలి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంట రుణమాఫీ పై గురువారం సాయంత్రం మూడు గంటలకు వీడియో కాన్ఫరెన్స్ లో రైతులతో మాట్లాడతారని కోడంగల్ నియోజకవర్గ పరిధిలోని రైతులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనాలని కొడంగల్ వ్యవసాయ సహాయ సంచాలకులు శంకర్ రాథోడ్ ఒక ప్రకటనలో తెలిపారు. కొడంగల్ మండల రైతులు పర్సాపూర్ రైతు వేదికలో, దౌల్తాబాద్ మండల రైతులు బాలంపేట, బొంరస్ పేట రైతులు మండల కేంద్రంలోని రైతు వేదికలో పాల్గొనాలన్నారు.

సంబంధిత పోస్ట్