నేడు కొడంగల్ లో పర్యటించనున్న మాజీ ఎమ్మెల్యే పట్నం

61చూసినవారు
నేడు కొడంగల్ లో పర్యటించనున్న మాజీ ఎమ్మెల్యే పట్నం
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బుధవారం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఆయన వ్యక్తిగత సహాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో వెలసిన గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ గురులోకమసంద్ స్వామి వారిని దర్శించుకోనున్నారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని పలు వివాహాది శుభకార్యాలలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్