వంశీ చంద్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి

74చూసినవారు
కొడంగల్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వంశీచంద్ రెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచారంలో భాగంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణంరాజు, నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పథకాల సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. వంశీ చంద్ రెడ్డికి కొడంగల్ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీ అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్