అమ్మాయిలు అడ్డురావడంతో ఆటో బోల్తా

68చూసినవారు
వనస్థలిపురం- ఎల్బీనగర్ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చింతలకుంట రేడియో టవర్ ముందు ఆటో పల్టీ కొట్టింది. మన్సూరాబాద్ పెద్ద చెరువు వైపు నుంచి రోడ్డు దాటడానికి అమ్మాయిలు సడన్ గా రావడంతో ఆటో డ్రైవర్ బ్రేక్ వేశాడు. దీంతో అదుపుతప్పి ఆటో బోల్తా పడినట్లు డ్రైవర్ తెలిపాడు. ఆటోలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ తలకు స్వల్వ గాయమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్