చదువుకునే రోజుల్లోనే 2 శతకాలు రాసిన కందుకూరి

64చూసినవారు
చదువుకునే రోజుల్లోనే 2 శతకాలు రాసిన కందుకూరి
చదువుకునే రోజుల్లోనే రెండు శతకాలు రాసిన ఘనుడు కందుకూరి. వివేకవర్ధనిలో సులభశైలిలో రచనలు చేశారు. వ్యావహారిక భాషలో రచనలు చేసిన ప్రథమ రచయితలలో ఆయన ఒకరు. తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాషల్లో అద్వితీయ ప్రతిభ కందుకూరి సొంతం. తెలుగు భాషలో ప్రచురితమైన తొలి స్వీయ చరిత్ర మాత్రం కందుకూరి వీరేశలింగం రాసినదే. మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించినది కూడా ఆయనే. తెలుగులో తొలి నవల ఆయన రాసిందే.

సంబంధిత పోస్ట్