ఉపాధి పని వద్ద ఎన్నికల ప్రచారం

75చూసినవారు
ఉపాధి పని వద్ద ఎన్నికల ప్రచారం
వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రాపోల్ గ్రామంలో గురువారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉపాధి చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కోశాధికారి ఈశ్వర చారి, సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, రామచంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్