కాంగ్రెస్ పార్టీలో చేరికలు

75చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రుకుంపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు పరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరశురామ్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరు బాధ్యతగా కృషి చేయాలని వారు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్