ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు

73చూసినవారు
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని పుట్టపహాడ్, ఇప్పాయిపల్లి, రాంపూర్, గోరిగడ్డ తండా గ్రామాలలో బుధవారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రహ్లాద రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. చేవెళ్ల బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్