సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

78చూసినవారు
కుల్కచర్ల మండలం కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు ఆధ్వర్యంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీ కార్నర్ సమావేశంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్