సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

84చూసినవారు
సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
కుల్కచర్ల మండల కేంద్రంలో గురువారం జరిగిన కాంగ్రెస్ బూత్ స్థాయి సమావేశంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్