వైసీపీ అభ్యర్థికి ఝలక్ ఇచ్చిన భార్య

62731చూసినవారు
వైసీపీ అభ్యర్థికి ఝలక్ ఇచ్చిన భార్య
టెక్కలి వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు ఆయన భార్య వాణి ఝలక్ ఇచ్చారు. టెక్కలి నియోజకవర్గం నుంచి ఆమె నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 22న ఆమె నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. గత కొన్ని నెలలుగా భర్త దువ్వాడతో వాణి విభేదిస్తున్నారు. వైసీపీ టెక్కలి ఇంఛార్జ్ గా అధిష్టానం వాణిని నియమించినా.. టికెట్ మాత్రం దువ్వాడకు కేటాయించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్