ప్రచారం నిర్వహించిన ఎంపీపీ

58చూసినవారు
ప్రచారం నిర్వహించిన ఎంపీపీ
వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల పరిధిలోని అడవి వెంకటాపూర్ గ్రామంలో గురువారం పరిగి ఎమ్మెల్యే ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని గెలిపించాలని ఎంపీపీ సత్య హరిచంద్ర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రంజిత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సంగీత, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్