ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీపీ

64చూసినవారు
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీపీ
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని చెల్లాపూర్ గ్రామంలో మంగళవారం ఎంపీపీ సత్య హరి చందర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్