అమ్మ ఆదర్శ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీడీవో

58చూసినవారు
అమ్మ ఆదర్శ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీడీవో
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని పుట్ట పహాడ్ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం అమ్మ ఆదర్శ కమిటీ సమావేశంలో ఎంపీడీవో రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కవిత, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్