రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

69చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
దోమ మండల పరిధిలోని గొడుగోన్ పల్లి సమీపంలో శనివారం కారు అదుపుతప్పి గోడను ఢీకొనడం జరిగింది. కారులో ఉన్న వ్యక్తికి గాయాలు. అతనిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

సంబంధిత పోస్ట్