చిగురాల్ పల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో శ్రీకృష్ణాజన్మాష్టమి

3085చూసినవారు
చిగురాల్ పల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో శ్రీకృష్ణాజన్మాష్టమి
చిగురాల్ పల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో శ్రీకృష్ణాజన్మాష్టమి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులురాజేష్ రాథోడ్ సార్ విద్యార్థులందరూ ఆధ్యాత్మిక చింతన గురించి తెలుసుకోవాలని సూచించడం, భగవత్గీత ను ప్రభోదించిన శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకున్నారు. ఈ కార్యక్రమంలోతపస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ కృష్ణ, శ్రీనివాస్, నరసింహులు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్