కాంగ్రెస్ నాయకుల విస్తృత ప్రచారం

77చూసినవారు
వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రంగంపల్లి, మాదారం గ్రామాలలో శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరశురామ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ ప్రచారంలో వైస్ ఎంపీపీ సత్యనారాయణ, నాయకులు శశిధర్ రెడ్డి , తౌరియా నాయక్, రామచందర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్