కొండ భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయం

65చూసినవారు
కొండ భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయం
బీజేపీకి ఓటు వేసి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరచాలని తాండూరు బీజేపీ యువ నాయకులు శాంత్ పటేల్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని 8వ వార్డులో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువనాయకులు అఖిల్, మణి, సతీష్, రాహుల్, అరుణ్, పండు, లడ్డు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్