రేషన్ షాపు వద్ద డీలర్ ను నిలదీసిన ప్రజలు

50చూసినవారు
రేషన్ షాపు వద్ద డీలర్ ను నిలదీసిన  ప్రజలు
వికారాబాద్ జిల్లా యాలల్ మండలం అన్నా సాగర్ గ్రామ ప్రజలు బుధవారం ఉదయం ఎం ఆర్ ఓకి వినతి పత్రం అందజేశారు. స్థానికంగా రేషన్ దుకాణం నిర్వహించే సంగారెడ్డి అనే వ్యక్తి గత కొంతకాలంగా తూకంలో అవకతవకలు, సమయపాలనలో లోపాలు, పెళ్ళైన వారికి చనిపోయిన వారి పేర్లు ఉన్నా ఇవ్వటం లేదు. సరుకుల కోసం దుకాణానికి వచ్చే స్థానికులపై, మహిళలపై పలుమార్లు దాడికి పాల్పడినట్లు సమాచారం.
ఈ కార్య క్రమంలో భాగంగా అనంతయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్