'వాళ్లని చెప్పుతో కొట్టండి'

10318చూసినవారు
తాండూరులో విజయ సంకల్ప సభలో ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉందని ఎవరైనా అంటే చెప్పుతో కొట్టాలని అన్నారు. బీజేపీని నాశనం చేసేందుకే బీఆర్ఎస్ పుట్టిందని విమర్శించారు. బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉండని ఎంపీ స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్