కార్మికులతో కొండ విశ్వేశ్వర్ రెడ్డి భేటీ

63చూసినవారు
కార్మికులతో కొండ విశ్వేశ్వర్ రెడ్డి భేటీ
కమలంలో కలిసొచ్చి దేశ ప్రధాని మోడిని గెలిపించుకునే బాధ్యత తీసుకుందామని బీజేపీ చేవేళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మే డే సందర్భంగా తాండూరు పట్టణం నెహ్రు గంజ్‌లోని మార్కెట్ యార్డుకు చెందిన పలువురు వ్యాపారులు, కార్మికులతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు.  ఈ సందర్బంగా కొండా మాట్లాడుతూ. బీజేపీ పాలనతో సుస్థిర పాలన కొనసాగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్