వికారాబాద్ జిల్లా, నియోజకవర్గం ధరూర్ మం
డలం హరిదాస్ పల్లి గ్రామవాసి సోమవారం మధ్యాహ్నం వికారాబాద్ డిఎస్పీ ఆఫీస్ ముందు
నాకు న్యాయం జరగడం లేదని ప
ెట్రోల్ పోసుకొని చనిపోవడానికి సిద్ధం అయినాడు. ధరూర్ మండలం హరిదాస్ పల్లి గ్రామానికి
చెందిన రాజు అనే వ్యక్తిగ పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.