డీఎస్పీ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని వ్యక్తి హల్చల్

4210చూసినవారు
వికారాబాద్ జిల్లా, నియోజకవర్గం ధరూర్ మండలం హరిదాస్ పల్లి గ్రామవాసి సోమవారం మధ్యాహ్నం వికారాబాద్ డిఎస్పీ ఆఫీస్ ముందు నాకు న్యాయం జరగడం లేదని పెట్రోల్ పోసుకొని చనిపోవడానికి సిద్ధం అయినాడు. ధరూర్ మండలం హరిదాస్ పల్లి గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తిగ పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్