ఈ వీడ
ియోలో ఓ మహిళ కూరగాయలను ఉడికించేందుకు ముందుగా గ్యాస్ మీద కుక్కర్ పెట్టింది. కుక్కర్లో కూరగాయలు, నీళ్లు వేసింది. ఆ కుక్కర్ పైన ఓ పెనం పెట్టి నూనె వేసింది. కింద నీటి వేడికి ఆ పెనంలోని నూనె వేడెక్కింది. ఆ నూనెలో ఆమె పూరీలు వేయించేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'ఈ టెక్నిక్ అద్భుతంగా ఉంది' అంటూ కామెంట్ చేస్తున్నారు.