సుందరయ్య తన యావదాస్తిని ప
ార్టీ, ఉద్యమాలు, కార్యకర్తల కోసమే ఖర్చుచేశాడు. పిల్లల్ని కూడా వద్దనుకుని జీవితాన్ని ప్రజా సేవకే అంకితమిచ్చాడు. తను పార్టీ పనిమీద బొంబాయి వెళ్లినప్పుడు అక్కడ పరిచయమైన లీలా అనే బ్యాంక్ ఉద్యోగిని 1943 ఫిబ్రవరి 27న వివాహం చేసుకున్నారు. ఆమె కూడా పార్టీకి కార్యకర్తగా పనిచేశారు. పిల్లల్ని కంటే ప్రజాసేవకు ఎక్కడ అడ్డమవుతుందోనని సుందరయ్య పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారు.