తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉండబోతుందని హీరో బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన బాలయ్య మాట్లాడుతూ.. ‘‘ఇండస్ట్రీకి త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. విశ్వక్సేన్, సిద్దు జొన్నలగడ్డ, అడివిశేష్ లాంటి యాక్టర్లను స్పూర్తిగా తీసుకోవాలని నేనెప్పుడూ మోక్షజ్ఞకు చెప్తుంటా’’ అని వెల్లడించారు.