విశాల్‌కు నిర్మాతల మండలి షాక్

85చూసినవారు
విశాల్‌కు నిర్మాతల మండలి షాక్
హీరో విశాల్ తో ఎవరూ పనిచేయొద్దంటూ తమిళ నిర్మాతల మండలి ఒక లేఖ విడుదల చేసింది. ఆయనతో సినిమా తీయాలంటే అనుమతి తప్పనిసరి అని ఆంక్షలు విధించింది. 2017–19 మధ్య నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న ఆయన, రూ.12కోట్లు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆరోపణలను విశాల్ ఖండించారు. తాను ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్