ఓటు వేసిన భారత క్రికెటర్ కపిల్‌దేవ్‌

54చూసినవారు
నేడు ఆరో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ హర్యానాలో తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని కపిల్‌దేవ్‌ అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కపిల్‌దేవ్‌ సూచించారు.

సంబంధిత పోస్ట్