'రెండో రాజధానిగా వరంగల్.. రేపే సీఎం పర్యటన'

76చూసినవారు
'రెండో రాజధానిగా వరంగల్.. రేపే సీఎం పర్యటన'
వరంగల్ నగరాన్ని రెండో రాజధానిగా చేసే లక్ష్యంగా సీఎం రేవంత్ కార్యాచరణ ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు వరంగల్ లో సీఎం పర్యటన ఉన్నందున మంత్రి ఏర్పాట్లను పరిశిలించి మాట్లాడారు. రేపు మధ్యాహ్నం టెక్స్ టైల్ పార్క్ కు సీఎం చేరుకుంటారని తెలిపారు. వరంగల్‌లో పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పన గురించి అధికారులతో సమీక్ష చేస్తారని చెప్పారు. వరంగల్ లో కొత్తగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను సందర్శిస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్