బస్వరాజు సారయ్య నోట జై కాంగ్రేస్

573చూసినవారు
మాజీ మంత్రి, వరంగల్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన వరంగల్ పార్లమెంటరీ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశంలో సారయ్య ప్రసంగించారు. మాట్లాడడం ముగిసిన అనంతరం జై కాంగ్రెస్ అంటూ కుర్చీలో కూర్చున్నారు. దీంతో స్టేజీపై ఉన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి, మధుసూదనాచారి, రాజయ్య, గండ్ర, ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ నవ్వుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్