తాగునీటి సరఫరాను పరిశీలించిన కలెక్టర్

60చూసినవారు
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రావులపల్లి , చెంచుపల్లి గ్రామాల్లో మంగళవారం జయశంకర్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పర్యటించారు. మండల ప్రత్యేకఅధికారి, ఎంపిడిఓలతో కలసి సందర్శించి త్రాగునీరు సరఫరా పై, ఉపాధిహామీ పనులపై మహిళలను నేరుగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్