గోదావరి బ్లూ.. ప్రాణహిత రెడ్

62చూసినవారు
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద బుధవారం గోదావరి, ప్రాణహిత నదులు కలిసి ఒకే చోట రెండురంగుల్లో కదులుతూ వేర్వేరుగా దర్శనమిచ్చాయి. జిల్లా మీదుగా వచ్చె గోదావరి బ్లూ(నీలి) రంగు, మహారాష్ట్ర మీదుగా వచ్చె ప్రాణహిత రెడ్(ఎరుపు) రంగుల్లో చూపరులను కనివిందు చేశాయి. కాళేశ్వరం దర్శనానికి వచ్చి, పుణ్యస్నానాలకు వెళ్ళిన భక్తులు రెండు రంగుల్లో నదుల దర్శనమివ్వడంతో సెల్ఫోన్లలో బంధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్